రెండో దశ మ్యాచ్ల కోసం బీసీసీఐ యోచన పొట్టి ప్రపంచకప్ నిర్వహణపై వేచిచూసే ధోరణి ఈ నెల 29న ఎస్జీఎమ్లో చర్చ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ 14వ సీజన�
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ను భారత్లోనే నిర్వహించాలని ప్రస్తుతానికి బీసీసీఐ అనుకుంటున్నది. ఈ విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోకూడదని, ఒకవేళ దేశంలో కరోనా పరిస్థితులు మారకు
ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన. ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. పాన్ ఇండియా సిన�
లండన్: కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే తమ ప్లేయర్లు బరిలోకి దిగే అవకాశం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. భవిష్యత్ పర్యటనల ప్�
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక పాకిస్థాన్ గెలుపు ముంగిట నిలిచింది. ఏకపక్షంగా సాగుతున్న పోరులో పాక్ విజయానికి మరో వికెట్ దూరంలో ఉంది. నౌమన్ అలీ (5/86), అఫ్రిది (4/45) ధాటికి జిం బాబ్వే రె
టీ20 ప్రపంచకప్పై చాపెల్ న్యూఢిల్లీ: అత్యంత క్లిష్ట సమయాల్లో క్రికెట్ బలంగా నిలువలేదని ఐపీఎల్ వాయిదా మరోసారి గుర్తు చేసిందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అన్నాడు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భార�
హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్కు దక్కని చోటు రాహుల్, సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు జట్టు ప్రకటన ఇంగ్లండ్తో సిరీస్కూ ఇదే టీమ్ న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్�
హరారే: టాపార్డర్ బ్యాట్స్మన్ అజహర్ అలీ (126), ఆబిద్ అలీ (118 బ్యాటింగ్) సెంచరీలతో కదం తొక్కడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎ�
స్వదేశానికి చేరిన ఇంగ్లిష్ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం కరోనా విజృంభణతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్
క్యాండీ: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. ప్రవీణ్ జయవిక్రమ ఆరు వికెట్లతో అల్లాడించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (92) టాప్ స్కోరర్.
భారత్లో నిర్వహించగలమని బీసీసీఐ ధీమా న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేసింది. అయితే అక్టోబర్ల