అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�
వెల్లింగ్టన్: లెగ్స్పిన్నర్ ఇష్ సోధి (3/24) సత్తాచాటడంతో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో న్యూజిలాండ్ ఏడు వికెట్లతో గెలిచి 3-2తో సిరీస్ను ఒడిసిపట్టింది. ఆదివారం చివరి పోరులో మొదట ఆసీస్ 8 వికెట్లకు 142 పర�
వెల్లింగ్టన్: తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకునేలా కనిపించిన న్యూజిలాండ్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ 50 పరుగుల తేడా�