పుణే: భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సిక్సర్తో 48 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ బెయిర్ స్టో కూడా రాణి�
తొలి వన్డేలో భారత్ జయభేరి.. మెరిసిన ధావన్, ప్రసిద్ధ్ అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజ�
దంచికొట్టిన యంగ్ బ్యాట్స్మన్ నాలుగో టీ20లో భారత్ జయభేరి 2-2తో సిరీస్ సమం సహచర ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ అరంగేంట్రంలోనే అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మొదటి మ్యాచ్లో సూర్యకుమ�
టీమ్ఇండియాకు చావోరేవో జోరుమీదున్న మోర్గాన్సేన నేడు భారత్, ఇంగ్లండ్ నాలుగో టీ20 సిరీస్ ఆశలు సజీవంగాఉండాలంటే గెలువడమే ఇక కోహ్లీసేనకు ఏకైక మార్గం. నేడు జరిగే నాలుగో టీ20లో ఇంగ్లండ్కు కళ్లెం వేస్తేనే భ�
దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ ఓటమి టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ ఒంటరి పోరాటంతో ఓ మాదిరి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. హిట్మ్య
ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ 2012 లో సరిగ్గా ఇదే రోజున తన 100 వ అంతర్జీతీయ సెంచరీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో సాధ్యం కాని చారిత్రాత్మక
కోహ్లీ, ఇషాన్ మెరుపులు రెండో టీ20లో భారత్ జయభేరి మొదటి మ్యాచ్లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ
అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�
వెల్లింగ్టన్: లెగ్స్పిన్నర్ ఇష్ సోధి (3/24) సత్తాచాటడంతో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో న్యూజిలాండ్ ఏడు వికెట్లతో గెలిచి 3-2తో సిరీస్ను ఒడిసిపట్టింది. ఆదివారం చివరి పోరులో మొదట ఆసీస్ 8 వికెట్లకు 142 పర�
వెల్లింగ్టన్: తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకునేలా కనిపించిన న్యూజిలాండ్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ 50 పరుగుల తేడా�