దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక స్పాన్సర్గా డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ అయిన భారత్పే మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకూ ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఒప�
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్ట�
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్కు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్తోనే అరంగేట్రం చేసి అదరగొట్టిన పేస్ బౌలర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. �
న్యూజిలాండ్తో తొలి టెస్టు డ్రాలండన్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ గట్టెక్కింది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా సాగిన మ్యాచ్లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్ను డ్రా చే�
ముంబై: ఇండియన్ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కుంబ్లే, హర్భజన్ తర్వాత ఇండియన్ క్రికెట్పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్ బౌలర్ అశ్వ
దుబాయ్: ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కంటే న్యూజిలాండ్కు మొగ్గు ఎక్కువని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఇంగ్లండ్లో పరిస్థితులు కివీస్కు అనుకూలంగా ఉండటంతో పాటు స్వింగ్�
డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
కివీస్ తొలి ఇన్నింగ్స్ 246/3 లండన్: రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలి�
ఇకపై వరల్డ్ కప్లో 14 జట్లు.. టీ20 కప్లో 20.. | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీ�
న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన రాకపోకలను నిషేధించడంతో.. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మాల్దీవుల న
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో అరుదైన ఘటనలండన్: ఇంగ్లండ్ పురుషుల క్లబ్ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 12 ఏండ్ల తనయుడితో కలిసి ఓ తల్లి 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఆశ్చర్యపరిచింది. ఓంబీ సీసీ ట్�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ప్రతి సెషన్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెప్పాడు. న్యూజిలాండ్తో ప్రపం�
సాత్విక్వర్మ, నేహా పఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాచ్’. శివ దర్శకుడు. రమేష్ ఘనమజ్జి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్�