ఈనెల 12 నుంచి హెచ్సీఏ కొత్త సీజన్ మూడు రోజుల లీగ్ వాయిదా అపెక్స్ కౌన్సిల్లోకి కొత్త సభ్యులు హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో రోజురోజుకు నాటకీయ పరిణామాలు చోటు చే
లండన్: బ్రిటన్లో కొవిడ్ ఆంక్షలను ఎత్తేయడంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ల సిర�
సెయింట్ జార్జ్స్ (గ్రెనడా): కెప్టెన్ పొలార్డ్ (51 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 21 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్ సిరీస్ను 2-2తో సమం చేసింది. పొలార్డ్, సిమన్స్ (47
లండన్: పొట్టి ఫార్మాట్లో లంకను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డేల్లోనూ సిరీస్ను హస్తగతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొ�
కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
లండన్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది.
కొలంబో: శ్రీలంక క్రికెట్ టీమ్.. ఒకప్పుడు వరల్డ్ చాంపియన్స్. ఓ చిన్న దేశం కొన్నాళ్ల పాటు ప్రపంచ క్రికెట్ను శాసించింది. కానీ ఇప్పుడా టీమ్ పరిస్థితి దారుణంగా మారింది. కొన్నేళ్ల కిందటి వరకూ టీమంత�
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు వరుణుడు అడ్డుపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగాల్సిన టెస్టు మ్�
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు ప్రకటన సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం టీమ్ఇండియా మంగళవారం జట్టును ప్రకటించింది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న పోరు �
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మే నెలకు గాను ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్కు ఈ అవార్డు దక్క
అబుదాబి: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. క్వెటా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్ బౌండరీ లైన్ వద్ద డైవ్ చేసిన సయయం�
బర్మింగ్హామ్: భారత్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లండ్పై నాలుగు రోజుల్లోనే అలవోకగా గెలిచి.. 1-0తో సిరీస్ను కైవస�