ఏ ఆట చూసినా పురుషులకే అధికప్రాధాన్యం ఇస్తుంటారు. క్రికెట్ వంటి ఆటలో మహిళలను ప్రోత్సహిస్తున్నా.. అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మహిళా క్�
లండన్: వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న క్రికెట్ ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చినవే వన్డేలు, టీ20లు, టీ10 లీగ్లు. ఇప్పుడు తాజాగా హండ్రె
దుబాయ్: ఐసీసీ జూన్ నెలకుగాను మెన్స్, వుమెన్స్ క్రికెట్లో ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ను ప్రకటించింది. వుమెన్స్ క్రికెట్లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా రేసులో ఉన్నా కూడా.. వాళ్ల�
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దక్కించు కుంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 468 పరుగులు చేయగా.. మెహదీ (5/82), షకీబ్ (4/82) ధాటికి జింబాబ్వే 276 పరుగులకే ఆలౌటైంది. కైటానో (87), టేలర్ (81) �
అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సస్పెన్షన్ హైకోర్టు స్టే.. నేటి నుంటి మూడు రోజుల లీగ్ మ్యాచ్లుహైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రోజుకో
ముగ్గురు ఆటగాళ్లు సహా ఏడుగురికి వైరస్ పాక్తో సిరీస్కు కొత్త జట్టు లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్�
ఈనెల 12 నుంచి హెచ్సీఏ కొత్త సీజన్ మూడు రోజుల లీగ్ వాయిదా అపెక్స్ కౌన్సిల్లోకి కొత్త సభ్యులు హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో రోజురోజుకు నాటకీయ పరిణామాలు చోటు చే
లండన్: బ్రిటన్లో కొవిడ్ ఆంక్షలను ఎత్తేయడంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ల సిర�
సెయింట్ జార్జ్స్ (గ్రెనడా): కెప్టెన్ పొలార్డ్ (51 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 21 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్ సిరీస్ను 2-2తో సమం చేసింది. పొలార్డ్, సిమన్స్ (47
లండన్: పొట్టి ఫార్మాట్లో లంకను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డేల్లోనూ సిరీస్ను హస్తగతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొ�
కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
లండన్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది.