సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్( Dale Steyn ) క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్బౌలర్ క్రి
న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్క్లాస్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం బిన్నీ వెల్లడించాడు. 37 ఏండ్ల బిన్నీ.. భారత్
Ganguly, Virat Kohli : ప్రత్యర్థికి నిద్రలేకుండా చేసే పదునైన పేస్ దళం.. యువకులతో కూడిన దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్.. మెరుపు వేగంతో స్పందించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఫీల్డింగ్.. ఇదీ టీమిండియా. దానికి తోడు దూకుడుగా
Afghanistan Cricket : వినోదానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుండటంతో.. ఇప్పుడు ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం (Afghanistan Cricket) ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఇబ్బందులు ...
మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్లో జరిగే ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జాబితాను గురువారం సీఏ విడుదల చేసింది. ప�
ఇంగ్లండ్తో రెండో టెస్టు భారత్ రెండో ఇన్నింగ్స్ 181/6 l 154 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన లండన్: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్ తమ విలువ చాటుతూ.. చక్కటి ఇన్నింగ్స్లు ఆడిన వేళ.. ట�
లండన్: తనను విమర్శించే వారికి బంతితోనే సమాధానమిస్తానంటున్నాడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా వికెట్లు తీసిన అనంతరం సిరాజ్.. నోటి మీద వేలు వేసుకుని �
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ను కారణంగా చూపుతూ ఇరు జట్లకు మ్య�
ఒలింపిక్స్లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్ట�
ఇంగ్లండ్తో తొలి టెస్టు డ్రా నాటింగ్హామ్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం తడిస�
షాద్నగర్రూరల్ : జిల్లా స్థాయిలో క్రికేట్ ఆడేందుకు టీసీఏ నూతన క్రికెట్ జట్టును షాద్నగర్ ఎస్ఎల్వి క్రికెట్ అకాడమీలో ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే అండర్19, 23 విభాగంలో ఆడెందుకు అర్హులైన టీంను ఎంపిక
ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ కైవసం ఢాకా: బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గి చరిత్రకెక్కింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మరో రెండు మ్యాచ్లు మిగ�