లండన్: తనను విమర్శించే వారికి బంతితోనే సమాధానమిస్తానంటున్నాడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా వికెట్లు తీసిన అనంతరం సిరాజ్.. నోటి మీద వేలు వేసుకుని �
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ను కారణంగా చూపుతూ ఇరు జట్లకు మ్య�
ఒలింపిక్స్లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్ట�
ఇంగ్లండ్తో తొలి టెస్టు డ్రా నాటింగ్హామ్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం తడిస�
షాద్నగర్రూరల్ : జిల్లా స్థాయిలో క్రికేట్ ఆడేందుకు టీసీఏ నూతన క్రికెట్ జట్టును షాద్నగర్ ఎస్ఎల్వి క్రికెట్ అకాడమీలో ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే అండర్19, 23 విభాగంలో ఆడెందుకు అర్హులైన టీంను ఎంపిక
ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ కైవసం ఢాకా: బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గి చరిత్రకెక్కింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మరో రెండు మ్యాచ్లు మిగ�
India Vs England | ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట అర్థంతరంగా ముగిసింది.
IND vs ENG | వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రెండో సెషన్లో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి.. సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటా
ఢాకా: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన తొలి పోరులో బంగ్లా 23 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింద�