క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న ఆసియా కప్ - 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వ
గ్రేటర్ మొత్తం ఆదివారం క్రికెట్ సందడి నెలకొంది. ఐపీఎల్-18 సీజన్ ప్రారంభం కావడం, అందులో తొలిరోజే సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో పోటీ పడటంతో క్రికెట్ అభిమానులు టీవీలు, సెల్ఫోన్లకు అతు
T20 World Cup | టీ20 వరల్డ్కప్లో (T20 World Cup final) ఇవాళ బార్బడోస్ (Barbados)లోని బ్రిడ్జ్టౌన్లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో పోరులో టీమ్ఇండియా గెలవాలని కోరుకుంటూ భారత క�
Afghanistan: వేల సంఖ్యలో అభిమానులు వీధుల్లో ర్యాలీ తీశారు. టీ20 వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై నెగ్గిన ఆ జట్టు.. సెమీస్లోకి ప్రవేశించింది. ఆ అద్భుత సందర్భాన్ని ఆఫ్ఘన్ క్రీడాభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. భార�
ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
TSRTC | నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్య�
ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు రెండో రోజు సైతం ఉత్సాహంగా సాగితే.. ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొందరు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి.
నూతన సంవత్సరంలో క్రీడాభిమానులను అలరించేందుకు మెగాటోర్నీలు సిద్ధంగా ఉన్నాయి. నిరుడు వన్డే ప్రపంచకప్ ఆస్వాదించిన క్రికెట్ ఫ్యాన్స్ ఈ సారి పొట్టి పోరులోని మజా చూడనుండగా.. ప్రపంచాన్నంతా ఏకం చేసే క్రీడా
Ind VS Pak | ఈ ఏడాది ప్రపంచ కప్ భారత వేదికగా జరుగనున్నది. టోర్నీలో హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. దాయాదుల మధ్య జరిగే ఉత్కంఠ పోరు కోస�
టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలో డిశ్చా్ర్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దె