ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు రెండో రోజు సైతం ఉత్సాహంగా సాగితే.. ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
కొందరు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి..తమ ఆరాధ్య ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. మరికొందరు త్రివర్ణ పతకాలను చేతబూని జాతీయతను చాటుకున్నారు.