ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు రెండో రోజు సైతం ఉత్సాహంగా సాగితే.. ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొందరు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి.
Cricket | ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం ( Visakapatnam) వైఎస్సార్ ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న ఇండియా(India), ఇంగ్లండ్ (England రెండో టెస్టుకు ఆన్లైన్(Online) లో టికెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభమయ్యింది.