హైదరాబాద్లో దసరా ధమాకాకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 పోరుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా క్లీన్స్వీప్పై కన్నేస్తే..కనీ�
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు.
ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్పై 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది.
ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నగరంలోని అన్ని దారులు ఉప్పల్ స్టేడియం వైపునకే చూపిస్తున్నాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తూ సందడి చేస్తున్న నగర అభిమాన
ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు రెండో రోజు సైతం ఉత్సాహంగా సాగితే.. ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొందరు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి.
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఏడేండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. హైదరాబాదీల ఆతిథ్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నది. ఇక్కడి వంటకాలతో పాటు వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు పా
ODI World Cup 2023 : పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్(ODI World Cup 2023) కోసం భారత్కు బయలుదేరింది. బాబర్ ఆజాం(Babar Azam) నేతృత్వంలోని పాక్ బృందం రేపు హైదరాబాద్(Hyderabad)లో అడుగుపెట్టనుంది. అయితే.. ఇండియా ఫ్లైట్ ఎక్కేముందు బాబర్ ఆస�