ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఆగంరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రికెట్ అసోసియే�
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి మహిళలకు గురువారం సాయంత్రం క్రికెట్ పోటీలు నిర్వహించారు. సీసీసీ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్య
క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లంపల్లి
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీపీఎల్ సీజన్-10 క్రికెట్ పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డితో కలిసి �
రాజకీయాల్లో పదవులు శా శ్వతం కాదని.. చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచి పోతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెబ్బేరులో చౌడేశ్వరీ మాత జాతర సం దర్భంగా గురువారం ఏర్పాటు చేసిన క్రికెట
నేటి పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్రీడాకారులను కోరారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పో�
పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరమల్ల మురళీమోహన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది. మొత్తం 19 జట్లు పాల్గొనగా నిర్వాహకులు నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న నెహ్రూ కప్ క్రికెట్ పోటీల కోసం మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. కాగా.. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మైదానంల
క్రీడలు శారీరక మాన సికోల్లాసానికి దోహదం చేయడంతో పాటు యు వకుల మద్య స్నేహభావం, ఐకమత్యం పెరుగు తాయని మంచాల సీఐ కాశీవిశ్వనాథ్ అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామం లో క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్ తన కళా నైపుణ్యంతో అగ్గిపుల్లపై వరల్డ్ కప్ను ఆవిష్కరించాడు. అగ్గిపుల్ల, చాక్పీస్, పెన్సిల్ గ్రాపైట్పై అతి చిన్న పరి�
సంక్రాంతి వేడుకల సందర్భంగా అరూరి గట్టుమట్టు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్-2023 క్రికెట్ పోటీలు నిర్వహించగా ప్రథమ బహుమతి 65వ డివిజన్ మధు తండా, ద్వితీయ బహుమతి హసన్పర్తి మండలంల
ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో వరద ప్రవాహానికి దెబ్బతిన్న 74 పీఆర్ రోడ్ల మరమ్మతుకు రూ.63.88కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వి