మంచాల, డిసెంబర్ 24 : క్రీడలు శారీరక మాన సికోల్లాసానికి దోహదం చేయడంతో పాటు యు వకుల మద్య స్నేహభావం, ఐకమత్యం పెరుగు తాయని మంచాల సీఐ కాశీవిశ్వనాథ్ అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామం లో క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువ కుల్లో సోదర భావంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
విద్యార్థులు చదువు తో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్ర మంలో సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ రమే శ్, ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, గ్రామస్తులు చం ద్రయ్య, సురేశ్, రాము లు, శ్రీశైలం, రాములు, ఎండీ జానీఫాషా, ఎండీ సలాం, జంగయ్య, కృ ష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.