Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
సింగరేణి లో పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతీ రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయం
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడంలో బీజేపీ నేతలను మించినవాళ్లు దేశంలో ఎవరూ ఉండరేమో! తెలంగాణకు శాఫ్రాన్ అనే ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. గురువారం �
పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కొన్ని రాష్ర్టాలు ఆ క్రెడిట్ తమదే అన్నట్టు చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు (Sri Lanka) భారత్ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్ను లంకకు అందించింది. బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్ను
పండుగలు, ప్రత్యేక సందర్భాలు వస్తున్నాయంటే చాలు.. ఈ-కామర్స్ వెబ్సైట్స్ డిస్కౌంట్లతో రెచ్చగొడతాయి. అన్ని వస్తువులపైనా బంపర్ ఆఫర్లంటూ ఊరిస్తాయి. వాటిలో మనకు ఏది అత్యంత అవసరమో, దానిని మాత్రమే ఎంచుకోవాలి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.