హైటెక్స్ వేదికగా నిర్వహిస్తున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో రెండో రోజు శనివారం నగరవాసులు తరలివచ్చారు. తమ కలల సౌధాలను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపించారు.
MLC Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ.. విషయం తక్కువ అని ఆయన ప్రసంగం మరో సారి రుజువు చేసింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ హయంలో హైదరాబాద్ నిర్మాణ రంగం ఎందుకు పురో�
హైదరాబాద్ వేదికగా మూడ్రోజుల ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో 70కి పైగా నిర్మాణ, బ్యాంకింగ్ సంస్థలు 300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట�
Homes | దేశీయంగా ఇండ్ల ధరలు సగటున 12 శాతం పెరుగుతున్నా విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయని క్రెడాయ్, రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ కొల్లిర్స్, డేటా అనలిటిక్స్ ఫర్మ్ లియాసెస్ ఫొరాస్ నివేదిక పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో బూమ్ రాబోతున్నదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
దేశంలోనే హైదారాబాద్ బెస్ట్ నగరమని క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో -2024కు ముఖ్యఅ�
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. 2034 నాటికి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రియల్ఎస్టేట్ బాడీ క్రెడాయ్ అంచనావేస్తున్నది. ఇదే క్రమంలో 2047 నాటికి 5.17 ట్�
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి క్రెడాయ్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. గురువారం హైదరాబాద్ క్రెడాయ్ ప్రతినిధి బృందం సీఎంను కలిసి అభినందనలు తెలిపింది. హైదరాబాద�
Homes | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ సొంతిండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగినా.. రవాణా చార్జీలు, ఇన్ పుట్ వ్యయం పెరిగిపోవడంతో ఇండ్ల ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 1
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, అందులో భాగమే కోకాపేటలో ఎకరం వంద కోట్లు దాటేసిందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శు�
Minister KTR | తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్రామ్�
నిర్మాణ రంగంపై విధిస్తున్న జీఎస్టీ రేట్లను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయి) తెలంగాణ ప్రతినిధులు కో�