పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
వరద సహాయ చర్యల్లో సీపీఐ పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని ప్రజలను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సహాయ చర్�
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివర
దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్లో సీపీఐ ప్రజా చ�
రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ రెండు రోజుల
బీజేపీ.. ఆర్ఎస్ఎస్ దేశ భవిష్యత్తు ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దే దించేందుకు కలిసి వచ్చిన పార్టీలతో పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్�
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
బీజేపీ ప్రభుత్వానికి ఈడీ, సీబీఐ సంస్థలు వేట కుక్కలుగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ‘రాజ్యాంగం-మనువాదం’ అన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ముగ్దూంభవ�
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం చిలుకూరులో మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య వర్ధంత�
బీజేపీని నిలువరించే విషయంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల భావజాలం, ఎజెండా ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం మునుగోడుతో మొదలైందని చెప్ప�
ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక బలమైన కుట్ర దాగి ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆదివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరపాలని అన్న�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీలను తమ పార్టీ అనుబంధ సంఘాలుగా మా ర్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ రోపించారు. గురువారం ఖ మ్మం రూరల్ మండలంలోని రామ్లీల ఫంక్షన్ హాలులో ఏర్పాట