CPI Secretary | ఏపీలో ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు.
CPI Ramakrishna | నీతి ఆయోగ్ సమావేశంలో దేశం అభివృద్ధి చెందిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు.
Koonamneni | రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బందించే కుట్రలో భాగంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.2 వేల నోట్లు రద్దు నిర్ణయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి �
Koonamneni | కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తున్న బీజేపీ(BJP)కి తెలంగాణలో చోటు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు అన్నారు.
BJP | దేశంలో బీజేపీ పాలకులు అవలంభిస్తున్న ఉన్మాద రాజకీయం, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI Secretary Sambasiva Rao) పేర్కొన్నారు.
Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని