కాంగ్రెస్తో పొత్తు కుదరని కామ్రేడ్లు వేదాంత ధోరణికి దిగినట్టు తెలుస్తున్నది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం చేసిన రెండు ట్వీట్లు ఆ పార్టీ నిరాశా నిస్పృహలను వెల్లడిస్తున్నదని పరిశీలకులు పేర్�
చెన్నూరు టికెట్ వ్యవహారంపై సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అసహనం వ్యక్తం చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అందమైన అమ్మాయి గానీ, అబ్బాయి గానీ దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగొచ్చేమో.. మరి వ�
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయిస్తే తప్పేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించొద్దని గవ�
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట ప్రభుత్వ ఖర్చుతో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హడావుడిగా పాత అభివృద్ధ�
జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. ఇండియా కూటమి బలపడుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్�
రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన�
బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు తీసుకున్న విధంగా చర్యలు చేపట్టే దైర్యం ప్రధానమంత్రి మోదీకి ఉన్నదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిలదీశారు.
CPI Narayana | ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్సేల్గా అవినీతికి పాల్పడుతుందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసమే బీజేపీ ప్రభుత్వం రూ. 2000 నోట్ల చలామణిని నిలుపుదల చే
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అధికారాల విషయంలో తలెత్తిన వివాదంలో సుప్రీంఇచ్చిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం కాదని.. అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నా �
కార్పొరేట్ల కనుసన్నల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ పాదయాత్రను హైదరాబాద్లోని ఆనంద్బాగ్లో నిర్వహ�
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నా�
మోదీని గద్దె దించేందుకు సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. అమిత్షాకు నేరచరిత్ర ఉన్నదని, కేంద్ర హోంమంత్రి అయ్యాకైనా తన పూర్వ పరిస్థితి