ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
వివిధ సమస్యలపై బాధితులు సమర్పించిన వినతులపై విచారణ చేసి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
అర్జీదారుల సమస్యల పరిషారానికి మొదటి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి ఆయన వినతులను స్వీ
మరికొద్ది గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది.. ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.. రోజుల తరబడి నెలకొన్న ఉత్కంఠకు తెరపడనున్నది.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలో వేర్
ఆ జాగిలం 2010లో ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో అడుగుపెట్టింది. పలు కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొని వివిధ రకాల మందు పాతరలను, పేలుడు పదార్థాలను పసిగట్టింది. భారీ విధ్వంసాలను అరికట్టి ఔరా అనిపించుకున్నది.
పోలీసు శాఖలో స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్సీటీపీసీ) అభ్యర్థుల తుది రాత పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమ్స్, దేహదార్యుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడంలో సహాయపడే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపార�
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలకు 668 మంది అభ్యర్థులు హాజరైనట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.
‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల పాటు అస్తిత్వం కోసమే ఉద్యమించారు.. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రజలను ముందుండి నడిపి స్వరాష్ర్టాన్ని సాధించారు.. అనతికాలంలోనే రాష్ట్రంలోనే దేశంలోనే అగ్రగామిగ
ఖమ్మం :వీ.యం.బంజర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఇటీవల మరణించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు ఇన్�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి గౌతమ్ సూచించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి ఎన్నికల పో�