మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్.చౌ�
హెరాయిన్ డ్రగ్స్ విక్రయిస్తున్న గుజరాత్, రాజస్థాన్కు చెందిన ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 50 లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి ఎన్వలప్ కవర్లలో పెట్టి నగరంలో బైక్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్కు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చాయని సీపీ డీఎస్. చౌహాన్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల
ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న జరిగే వామప్ మ్యాచ్కు ప్లేయర్లు, బీసీసీఐ, ఐసీసీ అధికారులు తప్ప ప్రేక్షకులను అనుమతించడం లేదని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
ర్యాగింగ్ రహిత క్యాంపస్గా అనురాగ్ యూనివర్సిటీ ఆదర్శం కావాలని రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్ తెలిపారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో ర్యాగింగ్, డ్రగ్స్ నివారణపై శుక్రవారం జరిగిన �
హాష్ ఆయిల్, గంజాయి తరలిస్తున్న రెండు వేర్వేరు గ్యాంగుల సభ్యులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్
హాష్ ఆయిల్, గంజాయి తరలిస్తున్న రెండు వేర్వేరు గ్యాంగుల సభ్యులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నగరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్�
ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున�