నిత్య సాధనతో నైపుణ్యం పెంపొందుతుందని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన�
భారీ శబ్దం చేస్తూ బుల్లెట్ బండికి మాడిఫైడ్ సైలెన్సర్ తగిలించుకొని రయ్మని దూసుకెళ్లే ఆకతాయిలకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేసి పట్టుకున్నా వారిలో మార్పు రాకపోవడం�
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు మంగళవారం వెలువడిన తర్వాత ర్యాలీలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
ఈ నెల 4న లోక్సభ ఓట్ల కౌంటింగ్ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ భరోసా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు బాగుందని సీపీ అంబర్ కిశోర్ ఝా ప్రశంసించారు. శుక్రవారం హనుమకొండలోని సీపీ కార్యాలయంలో భరోసా కేంద్రం అధికారులు, సిబ్బందికి ఆయన ప్
ప్రియుడు, అక్కతో కలిసి ఓ పనిమనిషి యజమాని ఇంటికే కన్నం వేసి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. యజమాని ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం వచ్చిన రోగి సహాయకులకు మాయమాటలు చెప్పి బంగారం, నగదును దోచుకుంటున్న మహిళతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6,60,000 విలువైన సొత్తును సీసీఎస్, మట్టె�
నయీంనగర్ పెద్దమోరీ కూల్చివేత పనులు జరుగనున్నందున శుక్రవారం నుంచి ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా తెలిపారు. రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తుండడంతో 3 నెలలపాటు
సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఈస్ట్ జోన్ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు తీసుకున్నవారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో అందజేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర�
ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ వర్కింగ�