న్యూఢిల్లీ: మొదటి నుంచీ చాలా మంది అనుమానిస్తున్నదే నిజమని తాజాగా మరో సర్వే తేల్చింది. ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా చనిపోయింది 4.14 లక్షల మంది అని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కాన
డెల్టా కల్లోలం
పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రభావంతో ఒక్కసారిగా ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. దాదాపు అన్ని .....
తిరువనంతపురం: కేరళలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్ల�
లండన్ : కరోనా వైరస్ సోకిన వారి రక్తంలో తయారయ్యే యాంటీబాడీలు ఇన్ఫెక్షన్కు గురైన అనంతరం తొమ్మిది నెలల వరకూ శక్తివంతంగా ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇటలీలోని ఓ పట్టణానికి చెంది
ముంబై : కొవిన్ పోర్టల్లో లోటుపాట్లు బహిర్గతమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ముంబై విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొవిన్ ప్లాట్ఫాం నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వచ్చింది. కొ�
Norovirus | ఈ నోరోవైరస్ బారిన పడి వాళ్లలో చాలా మందికి చికిత్స అవసరం లేదు.. కానీ వృద్ధులు, చిన్న పిల్లలు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఆందోళన రేకెత్తిస్తోంది. అల్ఫా వేరియంట్ కంటే డెల్టా 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ (ఎన్టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోర
న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మ�
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తర్వాత తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా కన్వర్ యాత్రను రద్దు చేసింది. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీ�
Children's covid vaccine | కొద్ది రోజుల్లో అందుబాటులోకి పిల్లల కరోనా టీకా | కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పడుతున్నది. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ పొంచి ఉందని, ఇందులో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే