సెయింట్ లూసియా: కరోనా కారణంగా మరో క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వెస్టిండీస్ �
న్యూఢిల్లీ, జూలై 22: స్టెరాయిడ్ల చికిత్స అనంతరం కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల కాలేయంలో కొన్ని గడ్డలను గుర్తించినట్టు ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖాన వైద్యులు గురువారం తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్న 14 మ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,818 కరోనా క
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,14,928 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 648 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది
దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి �
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,481 కరోనా క
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదని రాష్ట్రాలు పంపిన సమాచారంతో రాజ్యసభలో ప్రభుత్వం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుందని హెచ్డీఎఫ్సీ లైఫ్ చైర్మన్ దీపక్ ఫరేఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జీడీపీ 8 నుంచి 10 శాతం వరకూ పెరుగుతుందన
బోన్ డెత్ | శరీరంలోనే అత్యంత బలమైన భాగాలైన ఎముకలు క్రమంగా కుళ్లిపోతే, ఏదో ఓ దశలో నిర్జీవంగా మారితే.. అదే, బోన్ డెత్ ( Bone Death )! కరోనా నుంచి కోలుకున్న అరవై రోజుల తర్వాత, ఎముకలపై మొదలయ్యే ఆ దాడిని తట్టుకోవడానిక�