జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లె�
టీబీ పరీక్షలు చేయించుకోవాలి : కేంద్రం | రోనా మహమ్మారి నేపథ్యంలో క్షయ (టీబీ) కేసులు పెరుగుతున్నాయన వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారంతా తప్పనిస�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 16,148 కరోనా
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో రెండు గ్రామ పంచాయతీలు అరుదైన ఘనత సాధించాయి. కొట్రాంకలోని రెండు పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టారు. 18 ఏండ్లు నిండిన గ్రామస్తులందరికీ
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,750 కరోన�
న్యూఢిల్లీ : దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఇప్పటికీ పది శాతం పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్రాలను కోరింది. కంటైన్మెంట�
ముంబై : 2023 ఆర్ధిక సంవత్సరం నుంచి దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి చెందుతుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. సంస్కరణల ఊతంతో పాటు కరోనా వ్యాక్సినేషన�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకొని మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లలో 80 శాతం మందికి డెల్టా వేరియంటే సోకినట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్ష
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇండియన్ ప్లేయర్స్ మూడు వారాల హాలిడేను ఎంజాయ్ చేయబోతున్నట్లు వార్తలు రాగానే చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేయర్స్ ఎక్క�
81% డెల్టా కేసులే.. జన్యు పరిశోధనల్లో వెల్లడి హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో డెల్టా (బి.1.617.2) రకమే ఎక్కువని జన్యు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది. అత్యంత వేగంగా వ్యాప�