న్యూఢిల్లీ : కరోనా టీకాల కొరతపై రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండ్వియ అన్నారు. జులై నెలలో పంపిణీ చేసే వ్యాక్సిన�
న్యూఢిల్లీ : మరో రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న ఆందోళనల నడుమ దేశ రాజధానిలో మరోసారి టీకాలకు కొరత ఏర్పడిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. టీకాల కొరత �
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెల్టా సహా కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన గమలేయా నేషన�
హైదరాబాద్,జూలై:ప్రపంచవ్యాప్తంగా అమ్యూజ్మెంట్ పార్కుల డిమాండ్ కోసం ఏమేం చేయాలి..? ప్రపంచం ఇప్పుడు న్యూ-నార్మల్గా వ్యవహరిస్తున్న పరిస్థితుల వైపు కొనసాగుతుండగా, వ్యాపారాలు, వినియోగదారులపై ఆధారపడిన పర
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నియంత్రించాలి: ఐఎంఏ న్యూఢిల్లీ, జూలై 12: ప్రజలు కొవిడ్ నిబంధనలను గాలికొదిలేసి పర్యాటక ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆందోళన వ్యక్
తెలంగాణలో కొత్తగా 696 కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్ నుంచి 858 మంది బాధితులు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సింగిల్ డోస్ ప్రభావవంతంగా వైరస్ను నిరోధిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారికి స్పు�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు దేశ వ్యాప్తంగా 66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. జూలై 8 నాటికి