హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 65,607 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 465 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,677 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్గా నిర్దారణ అయ్యాయి. కాగా కొవిడ్-19తో తాజా 16 మంది చనిపోయారు. 3
చౌకగా లాప్టాప్లు.. రూ.24 వేల లోపు రెడీ.. ఇవీ డిటైల్స్..|
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగిన ఫలితంగా ల్యాప్టాప్ తప్పనిసరి అవసరంగా ....
కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన | కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 14,087 కరో�
మహమ్మారి ముప్పు తగ్గలేదు | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని
కొవిడ్ నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.1.12 లక్షలు శాన్ఫ్రాన్సిస్కో, జూలై 9: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులందరికీ భారీ బోనస్ ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నెలకొన్న ఆర్థిక సంవత్సరంలో సవాళ్ల