తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,772 కరో�
ముంబై : రాష్ట్రాలకు సరిపడా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్ధాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ సరఫరాల కొరతతో పుణే నగరంలో �
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్-19 మహమ్మారి కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) బుధవారం తెలిపింది. సంపన్న దేశాలు ఒకవైపు ఆంక్షలను సడలిస్తుండగ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 11 శాతం: క్రిసిల్ ముంబై, జూలై 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ సేవల పరిశ్రమ పటిష్టమైన రికవరీ సాధిస్తుందని, ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 15,600 కరోనా కేసులు, 148
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 21 మంది చనిపోయారు. 4,019 మంది వ్�
న్యూఢిల్లీ : భారత్లో సెకండ్ వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా భావిస్తున్న లాంబ్డా స్ట్రెయిన్ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. గత నాలుగు వారాలుగా �
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఒక వ్యక్తి కరోనాతోపాటు అనంతరం తలెత్తిన బ్లాక్ ఫంగస్, అవయవాల వైఫల్యంపై పోరాడారు. సుమారు మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. 54 �
దేశంలో 36.13కోట్లకుపైగా టీకాల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 36కోట్లకుపైగా టీకాలు వేసిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందించిన నివేదిక ప్రక�
భూమా అఖిలప్రియ| ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై మరో కేసు నమోదయ్యింది. నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో భార్గవ్రామ్తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై నకిలీ కొవిడ్�