కరోనా కేసులు | దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
ముగ్గురు ఆటగాళ్లు సహా ఏడుగురికి వైరస్ పాక్తో సిరీస్కు కొత్త జట్టు లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్�
ఐటీ ప్రొఫెషనల్స్కు ఫుల్ డిమాండ్.. ఏప్రిల్తో పోలిస్తే మేలో మోస్తరు..|
ఏప్రిల్ తో పోలిస్తే మేలో దేశీయంగా ఉద్యోగాల నియామకాల్లో మోస్తరుగా పురోగతి...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,05,186 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 784 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 28 మంది చనిపోయారు. 3,748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు.. | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,037కరోనా కేసుల
ముంబై : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై కీలక మైలురాయిని చేరుకుంది. నగర జనాభాలో వ్యాక్సినేషన్కు అర్హత ఉన్న వారిలో సగం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది ఎస్బీఐ తాజా సర్వే. ఆగస్ట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. 1,088 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల�