న్యూఢిల్లీ : భారత్లో సెకండ్ వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా భావిస్తున్న లాంబ్డా స్ట్రెయిన్ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. గత నాలుగు వారాలుగా �
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఒక వ్యక్తి కరోనాతోపాటు అనంతరం తలెత్తిన బ్లాక్ ఫంగస్, అవయవాల వైఫల్యంపై పోరాడారు. సుమారు మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. 54 �
దేశంలో 36.13కోట్లకుపైగా టీకాల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 36కోట్లకుపైగా టీకాలు వేసిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందించిన నివేదిక ప్రక�
భూమా అఖిలప్రియ| ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై మరో కేసు నమోదయ్యింది. నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో భార్గవ్రామ్తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై నకిలీ కొవిడ్�
కరోనా కేసులు | దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
ముగ్గురు ఆటగాళ్లు సహా ఏడుగురికి వైరస్ పాక్తో సిరీస్కు కొత్త జట్టు లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్�
ఐటీ ప్రొఫెషనల్స్కు ఫుల్ డిమాండ్.. ఏప్రిల్తో పోలిస్తే మేలో మోస్తరు..|
ఏప్రిల్ తో పోలిస్తే మేలో దేశీయంగా ఉద్యోగాల నియామకాల్లో మోస్తరుగా పురోగతి...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,05,186 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 784 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 28 మంది చనిపోయారు. 3,748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు.. | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,037కరోనా కేసుల