ఆ ఉద్యోగులకు 24% పీఎఫ్ కేంద్రమే భర్తిస్తుంది.. అర్హులెవరంటే?!
కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన వారికి నూతన ఉద్యోగ అవకాశాల కల్పన ద్వారా ..
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,759 శాంపిల్స్ను పరీక్షించగా 3,464 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 35 మంది చనిపోయారు. కాగా 4,284 మంది కొవిడ్ నుండి పూర్తిగా
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూలై వచ్చినా వ్యాక్సిన్ల జాడ లేదని..వ్యాక్సిన్లు ఎక్కడ అంటూ రాహుల్ శుక్�
ఢిల్లీ, జులై 2: దేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఉడాన్ కరోనా సెకండ్ వేవ్ లో తమ వేదికపై కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్ విక్రయాలకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. సేఫ్టీమాస్కుల�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 34 కో్ట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశామని ఆరోగ్య మంత్రిత
కోపెన్హాగెన్ : ఆగస్ట్ నాటికి డెల్టా వేరియంట్ విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) యూరప్ను హెచ్చరించింది. గత వారం యూరప్లో కేసుల సంఖ్య పదిశాతం పెరగడం డెల్టా ఉధృతికి సంకేతమన�
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు | దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు | దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. మొత్తం టీకాల పంపిణీ 34కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఉన్న తాతాల్కిక సమాచారం మేరకు 33,96,28,356 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది చనిపోయారు. కాగా 3,963 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో ఏపీలో
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కఠిన నియంత్రణలు అమలు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎగబాకిన నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 11.9 శాతంగా ఉ�