Good news : వారికి.. సింగిల్ డోసు టీకాతో ‘డెల్టా’ నుంచి రక్షణ | కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇచ్చినా.. డెల్టా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు తేలింది.
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,456 కరోనా కే�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 848 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 6 మంది చనిపోయారు. 1,114 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-19తో 36 మంది చనిపోయారు. కాగ�
టీకాల పంపిణీలో మరో మైలురాయిని దాటిన భారత్ | కరోనా టీకాల పంపిణీలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 34కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో వినియోగించే ‘2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్’ (2డీజీ)ని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్పత్తి చేయనున్నది. ఇప్పటికే రెడ్డీస్ ల్య�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,175 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే�