న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల 50 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో స్టడీకి సంబంధించిన ఫలితాలను ప్రచుర
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులతో పాటు వైపు మరణాలు సైతం దిగి వస్తున్నాయి.
రోమ్ : కరోనా వైరస్ నుంచి దేశం యావత్తూ లో రిస్క్ జోన్గా మారడంతో ఇటాలియన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఇటలీ ప్రజలు సోమవారం నుంచి మాస్క్లు లేకుండా బయటకు రాగలిగిన పరిస్థితి నెలకొంది. ఏడాదిన్నర�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 40,845 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్తో బాధపడుతూ 3129 మంది మరణించారని తెలిప
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను జులై 15 వరకూ పొడిగించింది. జులై ఒకటి నుంచి కొన్ని సడలింపులతో నియంత్రణలను కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్�
న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 979 మంది చనిపోయారు. మరో 58,578 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,0
వ్యాక్సినేషన్పై కేంద్రం అబద్ధాలు బట్టబయలు.. ఒవైసీ ఫైర్|
రోనాను నియంత్రించడానికి కరోనా నియంత్రణపై కేంద్రం చేసిన ప్రకటనలు దాని అబద్ధాలను ..
కోవిడ్ కేసుల్లో రికార్డ్.. ఇండోనేషియాలో ఒక్కరోజే 21 వేల కేసులు}
కోవిడ్-19 కేసులతో ఇండోనేషియా తల్లడిల్లిపోతున్నది. ఆదివారం ఒక్కరోజే 21 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటంతో
కరోనా ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్. వైరస్ పుట్టింది మొదలు ఎన్నో అనర్థాలు. ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. కుటుంబా
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరుకుంది. వీటి