న్యూఢిల్లీ : దేశంలో వెలుగుచూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్పై కోవిషీల్డ్, కొవ్యాక్సిన్లు ఎంతవరకూ ప్రభావవంతంగా పనిచేస్తాయనేది పరీక్షిస్తున్నామని, వారం పదిరోజుల్లో ఈ వేరియంట్పై వ్యాక్సిన్�
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఓ కొత్త మ్యుటేషన్తో సవాలు విసురుతూనే ఉంది. తొలిసారిగా మన దేశంలోనే కనిపించిన డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్కు కారణమై ఎంత విధ్�
రాజస్ధాన్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుమఖం పడుతుండగా రాజస్ధాన్లో భారీ ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రబలిన 85 రోజుల తర్వాత రాజస్ధాన్లో తొలిసారిగా గురువారం ఒక్క మరణం చోటు
పనజీ: ఇండియన్ టూరిజంలో చాలా మందికి స్వర్గధామంలాంటిది గోవా. అక్కడి బీచుల్లో ఏడాదికి ఒకసారైనా అలా అలా విహరించి రావాలని అనుకోని యువత ఉండదు. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల నుంచి బయటి వ్యక్తులపై ఆం�
మధ్యప్రదేశ్లో ఏడు డెల్టా ప్లస్ కేసులు.. ఇద్దరు మృతి | మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఏడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయని, ఇద్దరు మృత్యువాతపడ్డారు.
రెండ్రోజుల్లో రికార్డు మార్క్ డెల్టా ప్లస్ను రాష్ట్రంలో గుర్తించలేదు డీహెచ్ జీ శ్రీనివాసరావు వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోటికి చేరువైందని ప్రజా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,511 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేస�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది మరణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో �
లండన్ : మొబైల్ ఫోన్ స్క్రీన్స్ నుంచి సేకరించిన స్వాబ్ నమూనాతో కచ్చితత్వంతో, తక్కువ వ్యయంతో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.ముక్కు నుంచి సేకరించిన స్వాబ్ న
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిస్ధాయిలో సాగేలా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గురువారం పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు �