న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ జ్జ్ఞాని బాబా�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యా�
గతేడాది కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ఆపద్బాంధవుడు అయ్యాడు నటుడు సోనూ సూద్. ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇస్తుండటంతో సాయం కావాలంటూ దేశం నలుమూలల నుంచీ అతనికి వేల
కొద్ది రోజులలో మొదలు కానున్న ‘హరితహారం’, కరోనా సమస్య దృష్ట్యా ఈ సారి మరింత ముఖ్యమవుతున్నది. చెట్లు పెంచకపోవటం, ఉన్నవాటి నరికివేత సహా పర్యావరణ విధ్వంసం, ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగం వల్ల తీవ్రమైన నష�
-ఒడిశాలో వైద్య సిబ్బంది నిర్వాకం భువనేశ్వర్, జూన్ 21: కరోనా టీకా వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన ఓ వ్యక్తికి అరగంట వ్యవధిలోనే రెండు డోసులు అందించిన ఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగులోకి �
న్యూఢిల్లీ, జూన్ 21: కరోనాతో పాఠశాలలు మూతపడటం వల్ల చదువుల్లో విద్యార్థుల మధ్య ఏర్పడిన అంతరాన్ని భర్తీ చేసేందుకు శాటిలైట్ టీవీని ఉపయోగించుకోవాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. బీజేపీ ఎంపీ వినయ్ స
శ్రీనగర్ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స
న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల మాటున కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ ను దుయ్యబట్టారు. ఇవాళ యోగా దినోత్సవం..యోగా దినం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55,002 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర�
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా జులై-ఆగస్ట్ మాసాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సి�