సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): విరాళంగా 10 అంబులెన్స్లు అందించింది ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో, ఎండీ రమేశ్ బాబు మాట్లాడుతూ..కరోనా సెకండ్ వేవ్తో రాష్ట్రంలో �
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఆంక్షల పేరుతో ఒలింపిక్స్ లాంటి మెగాఈవెంట్లో ఏ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,175 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, 10 మంది చనిపోయారు.తాజాగా కరోనా నుంచి మరో 1,771 మంది బాధి�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ జ్జ్ఞాని బాబా�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యా�
గతేడాది కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ఆపద్బాంధవుడు అయ్యాడు నటుడు సోనూ సూద్. ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇస్తుండటంతో సాయం కావాలంటూ దేశం నలుమూలల నుంచీ అతనికి వేల
కొద్ది రోజులలో మొదలు కానున్న ‘హరితహారం’, కరోనా సమస్య దృష్ట్యా ఈ సారి మరింత ముఖ్యమవుతున్నది. చెట్లు పెంచకపోవటం, ఉన్నవాటి నరికివేత సహా పర్యావరణ విధ్వంసం, ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగం వల్ల తీవ్రమైన నష�
-ఒడిశాలో వైద్య సిబ్బంది నిర్వాకం భువనేశ్వర్, జూన్ 21: కరోనా టీకా వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన ఓ వ్యక్తికి అరగంట వ్యవధిలోనే రెండు డోసులు అందించిన ఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగులోకి �
న్యూఢిల్లీ, జూన్ 21: కరోనాతో పాఠశాలలు మూతపడటం వల్ల చదువుల్లో విద్యార్థుల మధ్య ఏర్పడిన అంతరాన్ని భర్తీ చేసేందుకు శాటిలైట్ టీవీని ఉపయోగించుకోవాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. బీజేపీ ఎంపీ వినయ్ స
శ్రీనగర్ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స