హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి శనివారం వరకు 39 రోజుల లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించింది. 6,00,313 మందిపై ఈ-పిట్టీ కే�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�
అన్ని రంగాల్లో డౌన్.. బట్ ఐటీ&టెక్ రంగాల్లో కొత్త కొలువులు!|
ప్రతి రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కొడిగట్టిపోయాయి కానీ ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ....
న్యూఢిల్లీ: దేశంలో శనివారం నాటికి 27.62 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం 18-44 ఏండ్ల వయసు వారిలో 20,49,101 మందికి తొలి డోసు టీకా, 78,394 మందికి రెండో డోస�
ముంబై: మహారాష్ట్రలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాలు ఆందోళన రేపుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,912 కరోనా కేసులు, 257 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా పాజిట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 45 మంది మరణించారు. 8,014 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.