బెంగళూర్ : కొవిడ్-19 అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కర్నాటకలోని 17 జిల్లాల్లో సోమవారం హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్లు, రిసార్ట్స్ తెరుచుకున్నాయి. బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాకూ అనుమతించారు. ఐదు శాతం లోపు పాజి
ముంబై: కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కనీసం 90 రోజుల వరకైతే దాని బారిన పడే అవకాశాలు చాలా చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఒకసారి కరోనా వచ్చి వెళ్లిన తర్వాత శరీరంలోని యాంటీ బా�
23 నుంచి భారత్కు ఎమిరేట్స్ విమాన సర్వీసులు!
దుబాయి నుంచి భారత్కు ఈ నెల 23 వరకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించిం....
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1006 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1798 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 50 మంది చనిపోయారు. కాగా 7,772 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాగా కేసులతో కలుపుకుని ఏపీలో క
పాట్నా: కరోనా మరణాలను బీహార్ మరోసారి దాచిపెడుతోందా? ఆ మధ్య తమ రాష్ట్రంలో కొవిడ్ మరణాల రికార్డును సవరించిన అదే రాష్ట్రంలో.. ఇప్పుడు ఏకంగా లెక్కల్లోకి రాని 75 వేల మరణాలు సంభవించినట్లు తేలింది.
గ్రీన్ ఫంగస్ కలకలం.. పంజాబ్లో రెండో కేసు గుర్తింపు! | కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్లు వెంటాడుతున్నాయి.
దేశంలో 58వేలకు దిగివచ్చిన కరోనా కేసులు | రోనా సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు దిగి వస్తుండడం కాస్త ఊరట కలిగిస్తున్నది.
కొవిడ్ బారినపడ్డ సుశీల్కు అత్యాధునిక చికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో ఆరోగ్యం విషమించిన ప్రముఖ క్రీడాకారుడికి యశోద దవాఖాన వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణం పోశ�