ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కర�
చెన్నై: ఈనెల ఆరంభంలో తమిళనాడులోని వాండలూర్ అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్క్లో తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, మరికొన్ని వైరస్ వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. మొత్తం తొమ్మిది స�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 57 మంది చనిపోయారు. 8,486 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమసిపోయేందుకు వ్యాక్సినేషనే కీలక ఆయుధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జులై చివరి నాటికి ప్రభుత్వం రోజుకు 90 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేపడితే దేశంలో కొవిడ్-19 వ్�
అహ్మదాబాద్ : సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్ నగరంలోని కంక్రియ, చందోలా సరస్సుల్లోని వాటర్ శాంపిల్స్ లో కూడా వైరస్ ఆనవాళ్ల�
కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లు కూడా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలా? ఒక్క డోస్ సరిపోదా? ఇదే విషయమై ఏఐజీ ఆస్పత్రి వైద్య నిపుణులు అధ్యయనం చేశారు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందున్న అమెరికా.. ఇప్పుడు దాని నివారణలో మరో అడుగు వేసింది. ఇప్పటివరకు టీకా పరిశోధనలపై దృష్టిపెట్టిన అమెరికా.. ఇప్పుడు కొవిడ్ ట్యాబ్లెట్లను తయారుచే
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
బెంగళూరు: కరోనా వైరస్ నిర్మాణంపై పూర్తి స్పష్టత వచ్చింది. కొవిడ్-19 వ్యాప్తికి కారణమవుతున్న సార్స్ సీఓవీ-2 నిర్మాణాన్ని తెలుసుకోవడంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు (ఐఐఎ�