రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కర�
చెన్నై: ఈనెల ఆరంభంలో తమిళనాడులోని వాండలూర్ అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్క్లో తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, మరికొన్ని వైరస్ వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. మొత్తం తొమ్మిది స�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 57 మంది చనిపోయారు. 8,486 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమసిపోయేందుకు వ్యాక్సినేషనే కీలక ఆయుధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జులై చివరి నాటికి ప్రభుత్వం రోజుకు 90 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేపడితే దేశంలో కొవిడ్-19 వ్�
అహ్మదాబాద్ : సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్ నగరంలోని కంక్రియ, చందోలా సరస్సుల్లోని వాటర్ శాంపిల్స్ లో కూడా వైరస్ ఆనవాళ్ల�