న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో దేశ వ్యాప్తంగా 730 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. బీహార్లో గరిష్ఠంగా 115 మంది, తర్వాత ఢిల్లీలో 109 మంది వైద్యులు కరోనా బారినపడి ప్రా
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచడం పట్ల కేంద్రం తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. శాస్త్రవేత్తల సమ్మతి లేకుండానే ప్రభుత్వం వ్యాక్సిన్ డోసుల మధ్య వి
థర్డ్ వేవ్ వస్తే.. ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి? | దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నది. అయితే, మూడో దశ వ్యాప్తి ప్రస్తుతం సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 14 మంది చనిపోయారు. 2070 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిలో వేగంగా ప్రబలిన డెల్టా వేరియంట్ తాజా మ్యుటేషన్ డెల్టా ప్లస్ ఆందోళనకరమైనదని ఇంకా నిర్ధారణ కాలేదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. డెల�