అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 58 మంది మరణించారు. 7,728 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్�
పుణే : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పుణే పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో సంభవించిన మరణాల్లో 30 శాతం మంది బాధితులకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని వీరు కేవలం కరోనా ఇన్ఫెక్షన్ తోనే కన్నుమూశారని అధికా�
బెంగళూర్ : జూన్ మాసాంతానికి కర్నాటకలో 45 ఏండ్లు పైబడిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొరతతో బెంగళూర్ లో 45 ఏండ్లు ప�
ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే
కరోనా అన్ని వేరియంట్లపై 2డీజీ సమర్థవంతం : అధ్యయనం | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన కరోనా డ్రగ్ 2-డీయోక్సీ-డీ-గ్లూకోస్ (2డీజీ) అన్ని రకాల కరోనా వేరియంట్లకు �
‘డెల్టా వేరియంట్పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’ | దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్నది. వైరస్ ముప్పు మాత్రం తగ్గలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో1,01,544 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 6,617 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనాతో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,436 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం