కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లు కూడా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలా? ఒక్క డోస్ సరిపోదా? ఇదే విషయమై ఏఐజీ ఆస్పత్రి వైద్య నిపుణులు అధ్యయనం చేశారు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందున్న అమెరికా.. ఇప్పుడు దాని నివారణలో మరో అడుగు వేసింది. ఇప్పటివరకు టీకా పరిశోధనలపై దృష్టిపెట్టిన అమెరికా.. ఇప్పుడు కొవిడ్ ట్యాబ్లెట్లను తయారుచే
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
బెంగళూరు: కరోనా వైరస్ నిర్మాణంపై పూర్తి స్పష్టత వచ్చింది. కొవిడ్-19 వ్యాప్తికి కారణమవుతున్న సార్స్ సీఓవీ-2 నిర్మాణాన్ని తెలుసుకోవడంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు (ఐఐఎ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 58 మంది మరణించారు. 7,728 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్�
పుణే : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పుణే పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో సంభవించిన మరణాల్లో 30 శాతం మంది బాధితులకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని వీరు కేవలం కరోనా ఇన్ఫెక్షన్ తోనే కన్నుమూశారని అధికా�
బెంగళూర్ : జూన్ మాసాంతానికి కర్నాటకలో 45 ఏండ్లు పైబడిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొరతతో బెంగళూర్ లో 45 ఏండ్లు ప�
ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే
కరోనా అన్ని వేరియంట్లపై 2డీజీ సమర్థవంతం : అధ్యయనం | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన కరోనా డ్రగ్ 2-డీయోక్సీ-డీ-గ్లూకోస్ (2డీజీ) అన్ని రకాల కరోనా వేరియంట్లకు �
‘డెల్టా వేరియంట్పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’ | దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్నది. వైరస్ ముప్పు మాత్రం తగ్గలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.