అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 58 మంది చనిపోయారు. కాగా 12,492 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళయాళ ప్రజలు అందిస్తున్న సేవలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రసంశించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మళయాళి అసోసియేషన్( CTRMA)
గౌహతి : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు అందుకున్న ఉద్యోగులు సోమవారం నుండి కార్యాలయాల్లో విధుల్లో చేరాల్సిందిగా అసోం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, సె
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా 81వేలకు దిగువన కేసులు దిగువన కేసులు నమోదవగా.. 71 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. మరోసారి మూడువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్ | కరోనాకు వ్యతిరేకంగా కార్మికులకు సింగరేణి సంస్థ నేటి నుంచి టీకాలు వేయనుంది. ఇందుకు మెగా టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సీఎండీ శ్రీధర్ తె�
ప్రతిపాదన, నిర్ణయం, ఆమోదం.. నెల రోజుల్లోనే అమలు ప్రారంభం పనిచేసే సర్కారు సూపర్ వేగం పేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ పట్టుదల 10 రోజుల్లోనే ఖైదీలు వేరే జైళ్లకు మార్పిడి వెంటనే కూల్చివేత.. శిథిలాల తరలింపు వరంగ�
న్యూఢిల్లీ : భారత్ లో అధికారికంగా వెల్లడించిన కొవిడ్-19 మరణాల కంటే ఆరేడు రెట్లు అధికంగా మహమ్మారి బారినపడి ప్రజలు మరణించారన్న న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం తోసిపు�
న్యూఢిల్లీ :రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పది లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. మొత్తం 10,81,300 వ్యాక్సిన్ డోసులు మరో మూడు రోజుల్లో రాష్�
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు | దేశంలో మహమ్మారి తీవ్రత దేశంలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి.