లండన్ : భారత్ లో తొలుత గుర్తించిన డెల్టా వేరియంట్ (బీ1.617.2) బ్రిటన్ లో వెలుగుచూసిన ఆల్ఫా స్ట్రెయిన్ తో పోల్చితే 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని యూకే పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ పై వ్య
సిమ్లా:హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్కు రెండవసారి కరోనా సోకింది. శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,863 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 8,239 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 11,135 మంది క�
న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఒకసారి కరోనా వచ్చిన వాళ్లకు అసలు వ్యాక్సినే అవసరం లేదన్నది కీలక పాయింట్. ఇది చాలా మంద�
దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు | దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత�
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఈ ఏడాది సైతం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. టీకాలు పొందిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇ�
వాషింగ్టన్, జూన్ 10: కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న సమస్య. దీనిపై అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్ శ�
కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ నిల్వలపై ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ సిస్టం (ఈవిన్) డేటాను వెల్లడించవద్దని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ స