హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్
న్యూఢిల్లీ : దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కల్పన ఆశాజనకంగా లేదని మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించన సర్వేలో వెల్లడైంది. రాబోయే నెలల్లో ఉపాధి కల్పన వేగం మ�
న్యూఢిల్లీ : ఆగ్రాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో 22 మంది రోగులు మరణించారనే వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆక్సిజన్ తో పాటు మాన�
దేశంలో 23.59 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. టీకాల డ్రైవ్ సోమవారం నాటికి 143వ రోజుకు చేరగా.. మొత్తం 23.59 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 3,527 మంది బాధితులు కొవిడ్ నుంచి కోల�
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మం�
టీకాల తయారీలో పోటీ పడ్డాం: మోదీ|
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డాం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలో ....
చెన్నై : కరోనా బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు సొంత మనుషులే దూరమవుతున్న రోజుల్లో కొవిడ్-19 రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు జరపడంలో డీఎంకే కార్యకర్త ఆయూబ్ ఖాన్ ముందుకొచ్చారు. సెకండ్ వ�