దక్షిణాఫ్రికాలోని హెచ్ఐవీ రోగిలో గుర్తింపు బాధితురాలి శరీరంలో 216 రోజులుగా కరోనా ఎయిడ్స్ రోగుల్లో కరోనాపై అధ్యయనం అవసరం వీరు వేరియంట్లకు కర్మాగారాలుగా మారొచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్త�
కీలకంగా మారిన పుణె శాస్త్రవేత్త దంపతుల పరిశోధన వుహాన్ ల్యాబ్ లీక్ థియరీకి బలం పుణె, జూన్ 6: కరోనా వైరస్ మూలాలు ఉన్నది చైనాలోని సీఫుడ్ మార్కెట్లో కాదని, అక్కడి వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ (డబ్ల్యూఐవ
రాష్ట్రంలో 90 శాతం మహారాష్ట్ర వేరియంట్-2 6 శాతానికి తగ్గిన మహారాష్ట్ర వేరియంట్-1 హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ల రూపంలో భయాందోళనలకు గురిచేస్తున
కరోనా మహమ్మారి వల్ల సమాజంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ప్రతి సంక్షోభంలోనూ మానవాళి నేర్చుకునే గొప్ప విషయాలు ఎన్నో ఉంటాయని చెప్పింది కథానాయిక రాయ్లక్ష్మీ. లాక్
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చి�
విశాఖపట్నం : కొవిడ్-19 సెకండ్ వేవ్ అదేవిధంగా ప్రయాణికుల కొరత కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగించేందుకు నిర్ణయించింది. జూన్ 11 నుండి 21వ తేదీ వరకు రైళ్ల రద్దు ప్రక్రియ కొనసాగ�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 83,690 శాంపిల్స్ పరీక్షించగా 8,976 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కొవిడ్తో 90 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 13,568 మంది క
రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా టీకాలు : కేంద్రం | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.