రాష్ట్రంలో 90 శాతం మహారాష్ట్ర వేరియంట్-2 6 శాతానికి తగ్గిన మహారాష్ట్ర వేరియంట్-1 హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ల రూపంలో భయాందోళనలకు గురిచేస్తున
కరోనా మహమ్మారి వల్ల సమాజంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ప్రతి సంక్షోభంలోనూ మానవాళి నేర్చుకునే గొప్ప విషయాలు ఎన్నో ఉంటాయని చెప్పింది కథానాయిక రాయ్లక్ష్మీ. లాక్
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చి�
విశాఖపట్నం : కొవిడ్-19 సెకండ్ వేవ్ అదేవిధంగా ప్రయాణికుల కొరత కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగించేందుకు నిర్ణయించింది. జూన్ 11 నుండి 21వ తేదీ వరకు రైళ్ల రద్దు ప్రక్రియ కొనసాగ�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 83,690 శాంపిల్స్ పరీక్షించగా 8,976 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కొవిడ్తో 90 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 13,568 మంది క
రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా టీకాలు : కేంద్రం | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
చండీగఢ్: కరోనా వైరస్ బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ దవాఖానలో కోలుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని పీజీఐఎంఆర్ఈ ఆసుపత్రి వెల్లడించింది. ఆక్�
200 కోట్ల టీకాల పంపిణీ.. 60 % ఆ 3 దేశాలకే: డబ్ల్యూహెచ్వో|
కరోనా నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య ...
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,659 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్చి 10 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో కరోనా �