కొవిడ్-19 రెండో దశలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య.. ఆక్సిజన్ స్థాయులుపడిపోవడం. కొన్నిరకాల ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే, ఆక్సిజన్ సామర్థ్యాన్ని సహజంగా పెంచుకుని, కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చు. మిన
న్యూఢిల్లీ : కొవిడ్-19 సంక్షోభం ఆసరాగా మహమ్మారి పేరుతో దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో పాలక కాం�
లండన్: ఇండియాలో అత్యంత వేగంగా వ్యాపించిన కొవిడ్ -19 డెల్టా వేరియంట్ (బీ1.617.2) ఇప్పుడు బ్రిటన్ను కలవరపెడుతోంది. ఆ దేశంలో ఈ వేరియంట్ వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంద�
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు దిగివస్తున్నాయి. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. రోజువారీ తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుమఖం పట్ట
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 15 మంది ప్రాణాలు కోల్పోయ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 93.1 శాతానికి పెరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రికవరీ రేటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో 85,311 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,413 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 24 గంటల్లో కొవిడ్ వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోగా 15,469 మంది డిశ్చ�
అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా కేసులు భారీగా తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజరుతో అన్ని కార్యాలయాలను తెరిచేందుకు అనుమతించ�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం పూర్తిస్థాయిలో లేదా కనీసం సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకిన సందర్భాలు ఉన్నా.. వాళ్లలో ఎవరూ చనిపోలేదని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహంపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో వ్యాక్సినేషన్ వ్యవస్థ స్తంభించడంతోనే భారత్ లో కరోనా మరణాలు అధికంగా నమోదవుతున్నాయని ఆందోళన �