బెంగళూరు: కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈనెల 14 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,223 శాంపిల్స్ పరీక్షించగా 11,421 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 81 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 16,223 మ�
న్యూఢిల్లీ : భారత్ లో స్ధానికంగా వ్యాక్సిన్ తయారీ చేపట్టేలా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత
జకార్తా : హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వె�
ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదు. ఈ విషయాన్ని తన తాజా వార్షిక నివేదికలో ఆ సంస్థ వెల్లడించిం
న్యూఢిల్లీ: కరోనా రెండో దశ దేశాన్ని తీవ్రంగా వణికించింది. లక్షల కొద్దీ కేసులు.. వేల కొద్దీ మరణాలు.. శ్మశాన వాటికల్లో అంత్యక్రియల కోసం క్యూ కట్టిన శవాలు.. తలచుకుంటనే వెన్నులో వణుకుపుడుతుం�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్ల�
మే నెలలో 67 శాతం వృద్ధి న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ఏకంగా 67 శాతం వృద్ధిని సాధించ�
ముంబై, జూన్ 1: లక్షమందికి ఉచిత కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రూ.8 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం తమవ�
కొవిడ్నుంచి కోలుకున్నాక చాలామందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో జుట్టు రాలడం ఒకటి. మానసిక ఒత్తిడివల్ల కూడా జుట్టు రాలుతుందన్నది తెలిసిందే. ఈ వైరస్ మనిషిని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నదో ప్ర�