2022లో 20 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు: ఐరాస యునైటెడ్ నేషన్స్, జూన్ 2: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడాదిలోనే 10.8 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించి�
ఢిల్లీ : ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్ముతున్న 12 మెడికల్ షాపుల లైసెన్సులను డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ రద్దు చేసింది. ఈ ఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,384 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి మరో 2,242 మంది బాధితులు కో
అహ్మదాబాద్ : కరోనా కట్టడికి విధించిన కఠిన నియంత్రణల నుంచి గుజరాత్ ప్రభుత్వం భారీ సడలింపులు ప్రకటించింది. జూన్ 4 నుంచి రాష్ట్రంలోని 36 నగరాల్లో అన్ని దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గ
ఢిల్లీ : ప్రస్తుత కొవిడ్-19 సెకండ్ వేవ్లో ఇప్పటివరకు 594 మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బుధవారం తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 107 మంది డాక్టర్ల మరణ�
ముంబై : గ్రామాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం కరోనా రహిత గ్రామం పేరుతో పోటీని ప్రకటించింది. కొవిడ్-19 వ్యాప్తిని పూర్తిగా అరికట్టిన గ్రామ పంచాయ�
Corona exercise | కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇలాంటి సమయంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ దృఢంగా ఉన్న వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు.
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రు�
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ చివరికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను గారడీ మాటలుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. �
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలో 15,612 మంది కరోనా నుంచి పూర్తిగ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మేథో సంపత్తి హక్కుల (ఐపీఆర్) విషయంలో పరిశ్రమ పట్టుదలతో ఉండేందుకు అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట
Madhyapradesh Exams: ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం చేసింది.
న్యూఢిల్లీ: కరోనా కోట్లాది మందిని కష్టాల పాలు చేసింది. లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అంతేకాదు రాజకీయ నాయకుల పదవులకు కూడా ఎసరు పెట్టింది. ఈ కరోనా మహమ్మారిని సరిగా నియంత్రించలేక ప్రపం�