దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
నేడు కరోనాపై కాంగ్రెస్ టాస్క్ఫోర్స్ సమావేశం | కాంగ్రెస్ కొవిడ్ -19 రిలీఫ్ టాస్క్ఫోర్స్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (�
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఆయన భార్య లక్ష్మి కరోనాతో మృ
కేటీఆర్ చొరవతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత ఏటూరునాగారం, జూన్ 1: కరోనా బాధితుడికి అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అత్యంత వేగంగా సమకూర్చారు. ములుగు జిల్లా ఏటూరు నాగార�
జూలై నుంచి రోజూ 70 లక్షల వ్యాక్సినేషన్|
జూలై నుంచి రోజు 70 లక్షల మందికి టీకాలు వేయాల్సిన అవసరం ఉందని బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్..
న్యూఢిల్లీ : అల్లోపతి, ఆధునిక వైద్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగ గురు రాందేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేష్ (ఐఎంఏ) తీవ్రంగా విరుచుకుపడింది. కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కరోనా చికిత్సా పద్ధత�
హైదరాబాద్ : డ్రోన్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్గా వికారాబాద్లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుం�
అవును మూడీస్ మారుతోంది.. ఈ ఏడాది వృద్ధిరేటు 9.3%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధిరేటు 9.3 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. కానీ......