న్యూఢిల్లీ : అల్లోపతి, ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఎయిమ్స్ వైద్యులు మంగళవారం బ్లాక్ డేను పాటిస్తున్నారు. కరోనా వ్యాధిని ఆధునిక వైద్యం నయం చేయలేదని యోగ గురు �
వారణాసి : కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుతో యాంటీ బాడీలు వేగంగా పెరుగుతాయని బనారస్ హిందూ యూనివర్సిటీ జన్యు శాస్త్ర ప్రొఫెసర్ జ్ణానేశ్వర్ చౌబే అన్నారు. కొవిడ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీయడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా 2020-21లో దేశ జీడీపీపై ఆ ప్రభావం పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం పతనమై�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో83,461 శాంపిల్స్ పరీక్షించగా 7,943 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 13,400 మందికి పాజిటివ�
లండన్: కోవిడ్-19 మూలాలపై మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వెలువడిన ఓ అధ్యయన నివేదిక ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడించింది. వూహాన్ ల్యాబులో చైనా శాస్త్రవేత్తలు వైరస్�