కరోనా రోగుల్లో కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కోలుకున్న తర్వాతకూడా గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చాలామందిలో శ్వాస రుగ్మతలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కనబడుతున్నాయి. వీటిపట్ల ప్రజలు అప�
న్యూయార్క్ : అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (బీసీఎం) భాగస్వామ్యంతో హైదరాబాద్ కు చెందిన బయలాజికల్ ఈ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పలు కొవిడ్ వేరియంట్లను దీటుగా ఎదుర్కొంటుందని బీసీఎం నేష�
ముంబై : కరోనా కట్టడికి లాక్ డౌన్ సహా కఠిన నియంత్రణలు అమలవుతుంటే కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించిన 13 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పుణేకు సమీపంలోన�
న్యూఢిల్లీ : అల్లోపతి, ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఎయిమ్స్ వైద్యులు మంగళవారం బ్లాక్ డేను పాటిస్తున్నారు. కరోనా వ్యాధిని ఆధునిక వైద్యం నయం చేయలేదని యోగ గురు �
వారణాసి : కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుతో యాంటీ బాడీలు వేగంగా పెరుగుతాయని బనారస్ హిందూ యూనివర్సిటీ జన్యు శాస్త్ర ప్రొఫెసర్ జ్ణానేశ్వర్ చౌబే అన్నారు. కొవిడ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీయడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా 2020-21లో దేశ జీడీపీపై ఆ ప్రభావం పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం పతనమై�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో83,461 శాంపిల్స్ పరీక్షించగా 7,943 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 13,400 మందికి పాజిటివ�