ఢిల్లీ ,మే 30: దేశంలో కొవిడ్ ప్రభావంతో చిన్నారులకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా; సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల కోసం “బాల్ స్వరాజ్ (కొవిడ్ సంరక్షణ లింక్)” పేరుతో ఓ ఆన్లైన్ ట్రాకింగ్ పోర్�
ఉచిత విద్య| దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలన
కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమానికి కేంద్రం చర్యలు విద్యాభ్యాసం పూర్తిగా ఉచితమే 18 ఏండ్లు రాగానే రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ 18-23 ఏండ్ల వరకు ప్రతి నెలా ైస్టెపెండ్ 23 ఏండ్లు వచ్చా�
బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�
కార్ల విక్రయాలు పుంజుకోవాలంటే రెండేండ్లు
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత
దేశంలో కార్ల విక్రయాలు పుంజుకోవడానికి ప్రీ-మహమ్మారి స్థాయికి చేరుకోవడానికి....
ములుగు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రాష్ట్రంలోని కొవిడ్ బాధిత కుటుంబాలకు సహాయం చేసే�
సంగారెడ్డి : అనధికారికంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆరు ఆస్పత్రులను అధికారులు సీల్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు �