న్యూఢిల్లీ : ప్యాకేజ్ ల కోసం ప్రైవేట్ దవాఖానాలు, హోటళ్లలో వ్యాక్సినేషన్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించిన క్రమంలో కాషాయ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. ఆప్ ఎమ్మెల్యే �
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ లాక్డౌన్లు బ్యాక్�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
నాసల్ కాన్యూలా మొదలు వెంటిలేటర్ వరకు ప్రాణవాయువు పంపిణీలో ఎన్నో రకాలు పేషెంట్ ఆరోగ్య స్థితిని బట్టి మారే దశలు కొవిడ్-19 సెకండ్వేవ్లో ఆక్సిజన్కు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కరోనా బారి నుంచి బయట�
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్యస్థితిగతులను తెలుసుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కే చంద్ర
చండీగఢ్: భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా వైరస్ బారినపడి హాస్పిటల్లో చేరిన మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆదివారం ఇంటికి చేరుకున్నాడు.
వ్యాక్సిన్తో సంవత్సరమే సేఫ్టీ! అయితే!!
కొవిడ్-19 వ్యాక్సిన్లు ఏడాది పాటు ప్రభావం చూపుతాయని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ వీ రవి అన్నారు. కొత్త......
ముంబై: మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు న�
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ కొవిడ్-19కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ, అక్కడ అని కాకుండా సర్వం ప్రపంచం మొత్తం వ్యాపించి మానవ జీవనాన్నే సవాల్ చేస్తున్న మహమ్మారికి కృతజ్ఞత�
పెద్దపల్లి : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలో 100 మందికి పైగా బొగ్గుగని కార్మికులకు ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్�
ఢిల్లీ ,మే 30: దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి పిల్లల సాధికారత కోసం ‘పీఎం కేర్స్’ కింద ప్రకటించిన చర్యలకు అదనంగా కోవిడ్ వల్ల పోషకులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్న�
పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్