తిరువనంతపురం : కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ�
అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధన�
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్లో కొవిడ్-19 కారణంగా 80 మంది విద్యుత్ ఉద్యోగులు మృతిచెందారు. 3 వేల మంది ఉద్యోగులు కరోనా పాజిటివ్ బారిన పడినట్లు టీఎస్ ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. ప్రభ�
న్యూఢిల్లీ : కరోనా బారినపడి చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఆజం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మే 9న కొవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ కావడంతో లక్నోలోని మెదాంత దవాఖానలో �
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
ముంబైలో చాలా రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపే నమోదయ్యాయి.గడచిన 24 గంటల్లో కొత్తగా 929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.మార్చి 2 తర్వాత అతి తక్కువ కేసులు
హైదరాబాద్ : కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతాదృక్పథంతో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచె�
న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యేలా లేదు. జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కొవిడ్-19 ప్రపంచాన్ని విడిచిపెట్టదని డబ్ల్యూహెచ్ఓ య�