ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 21,273 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర�
న్యూఢిల్లీ : భారత్ ను వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు దిగిరావడం, రికవరీ రేటు భారీగా పెరగడం సానుకూల సంకేతాలు పంపుతోంది. ద�
Corona Helpline : కరోనా వచ్చిన వాళ్లకు ఉచితంగా ప్రాణవాయువు, మందులు, ఆహారంతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారి నంబర్లు ఇవే..
న్యూఢిల్లీ : భారత్ లో త్వరలో మరో నాలుగు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించవచ్చని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. మరికొన�
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావి ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహమ్మారి కోరల్లో నలిగిన ధారావిలో గడిచిన 24 గంటల్లో కేవలం మూడు తాజా పాజిటివ్ కేసులు నమోదయ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఆర్ధిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా లేదని ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపడితే ఎకానమీపై మహమ్మ�
న్యూఢిల్లీ : ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువునష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో మాటల యుద్ధం ముదిరింది. యోగా గురు రాందేవ్ పై క�